22, నవంబర్ 2015, ఆదివారం

అమరా వతి త్రీడీ నమూనా


రాజ ధాని శంకుస్థాపన ప్రాంతంలో సం దర్శకులను ప్రత్యేకంగా ఆకర్షించిన అమరా వతి త్రీడీ నమూనాను  సీఎఆర్ ఎ కార్యాలయానికి తరలించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతానికి శంకుస్థా పన ప్రాంతంలో ఏర్పాటు చేసిన అమరావతి సంకల్ప జ్యోతిని మరో ప్రాంతానికి తరలించి ఇతర తా త్కాలిక నిర్మాణాలను పూర్తిగా తొల గిస్తున్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అమరావతి త్రీడీ న మూనాను మరో ప్రాంతానికి తరలించ నున్నారు. రాజధాని నిర్మాణ అంశాలు, * రాజదాని ప్రాంతంలో ఏవేవి ఎక్కడెక్కడ టాయనేది మ్యాపుల సాయంతో కన్నా ప్రత్యేకంగా నమూనా రాజధాని నిర్మాణాన్ని కళ్లెదుటే చూపించింది. భవిష్యత్తు అవసరా కు చేసిన ఈ త్రీడీ నమూనాతో ప్రజలకు పూర్తి లకు కూడా ఈ త్రీడీ నమూనా పనికొచ్చే అవకాశాలున్నాయి. దీంతో దీన్ని అవగాహన వచ్చింది. త్రీడీ నమూనాను చూసి విజయవాడలోని సీఎఆర్ ఎ కార్యాలయానికి గాని, ప్రస్తుతానికి తుళ్ళురు గ్రామల ప్రజలు తమ ఊరి పక్కన ఈ కట్టడాలు ప్రాంతానికి తరలించి అనంతరం ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయబోయే టూ సమగ్ర ప్రణాళికను చూసి అర్థం చేసుకుంటారని , ప్రత్యేక కార్యాలయంలో ఈ నమూనాను భద్రంగా ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Copyright © 2014 అమరావతి కబుర్లు